అవినీతిని ఎండగట్టడమే లక్ష్యంగా పులివెందులలో పోటీకి సిద్ధం

1554చూసినవారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిని రాష్ట్ర ప్రజలకు తెలిపేందుకు పులివెందులలో పోటీ చేసి ముఖ్యమంత్రిని ఓడిస్తానని శనివారంబిగ్ బాస్ ఫేం తమన్నా సింహాద్రి తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవకాశమిస్తే పులివెందులలో పోటీ చేసి ముఖ్యమంత్రి పైనే పోటీ చేస్తానని, లేనిపక్షంలో ఇండిపెండెంట్గా అయినా పోటీకి సిద్ధమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్