![విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం](https://media.getlokalapp.com/cache/25/ee/25ee3472924c65c37925e78980a57c93.webp)
విజయసాయిరెడ్డితో సంబంధం అంటూ దుష్ప్రచారం దారుణం
AP: మదన్మోహన్తో 2016లోనే తాను విడిపోయానని, తర్వాత 2020లో సుభాష్ని వివాహం చేసుకున్నానని దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి చెప్పారు. ప్రస్తుతం సుభాష్తోనే కలిసి జీవిస్తున్నానని, ఆయనతోనే బిడ్డను కన్నానని పేర్కొన్నారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డనుకందంటూ మొదటి భర్త మదన్మోహన్ ఆరోపించిన నేపథ్యంలో విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటకడుతూ దుష్ప్రచారం చేయడం దారుణమని పేర్కొన్నారు.