1500 కిలోమీటర్ల దూరానికి కొత్త బస్సులు

51చూసినవారు
1500 కిలోమీటర్ల దూరానికి కొత్త బస్సులు
కర్ణాటక ఆర్టీసీ సుదూర ప్రాంతాలకు కొత్త సర్వీసులు ప్రారంభించేందుకు సిద్ధమైంది. బెంగళూరు నుంచి దాదాపు 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న‌ పూరీ, అహ్మదాబాద్ సిటీలకు కొత్త బస్సు సర్వీసులను నడపనుంది. సుదూర ప్రాంతాలకు బస్సులను నడపాలని డిమాండ్ వస్తున్న క్రమంలో పూరీ, అహ్మదాదాబాద్ లాంటి ప్రాంతాలకు ఏసీ స్లీపర్ బస్సు సర్వీసులను నడపనున్నట్లు కేఎస్ఆర్టీసీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్