మూడంచెల భద్రత వలయంలో ఈవిఎంల పరిరక్షణ
మూడంచెల భద్రత వలయంలో ఈవిఎంల పరిరక్షణ లో ఉన్నాయని కలెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. వెయ్యి మంది బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, మరియు సిఆర్పిఎఫ్, సిబ్బందితో భద్ర పరచ నున్నామన్నారు అన్నారు. మంగళవారం ఇబ్రహీంపట్నం నోవా కాలేజీలో స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంలను అభ్యర్థులకు చూపించిన అనంతరం అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములకు సీలు వేశారు. ఇప్పటి వరకు విజయవాడ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఈవీఎంలను ఎప్పటికీ తరలించడం జరిగిందన్నారు.