మూడు పడవల్లో ఒక పడవ వెలికితీత

74చూసినవారు
విజయవాడ లో వరద ప్రవాహానికి మునిగిపోయిన మూడు పడవలలో ఒకదానిని ప్రభుత్వం మంగళవారం రాత్రి బయటికి తీశారు. గత వారం రోజులుగా తీవ్రస్థాయిలో మూడు సంస్థలు కసరత్తు చేస్తున్నారు. మునిగిన మూడు పడవలను బయటికి లాగుటకు మూడు సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎట్టికేళ్లకు ఒక పడవ కదలటంతో ప్రభుత్వం, మూడు సంస్థల ప్రతినిధులు, ఊపిరి పిలుచుకున్నారు.

సంబంధిత పోస్ట్