ప్రభుత్వం అందిస్తున్న సరుకుల కోసం పడి కాపులు

80చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ముంపు ప్రాంతానికి గురైన ప్రాంతంలో కూటమి ప్రభుత్వం నిత్యవసర సరుకులు అందిస్తుంది. సోమవారం ఆ సరుకుల కోసం క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడి తీసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. పోలీసులను పహాని కాస్టు సాయం అందుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. విజయవాడ సితార సెంటర్లో రేషన్ బండి కోసం, రేషన్ సరుకుల కోసం ఎదురు చూడాల్సిన దృష్టికి దాపరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్