ప్రకాశం బ్యారేజీ గేటు పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి

77చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్ల మరమ్మతులు, వైసీపీ పడవల తొలగింపు ప్రక్రియను ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 6 గంటలకే ప్రకాశం బ్యారేజ్ వద్దకు చేరుకొని అక్కడ జరుగుతుంది అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులకు సూచించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ బోట్లు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం మేనల్లుడు కోమటి రామ్మోహన్‌గా తేలింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్