కొల్లు రవీంద్ర ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎంపీ చిన్ని

64చూసినవారు
మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడ ఎం. పి కేశినేని శివనాథ్ చిన్ని మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ లోని మంత్రి ఇంటికి గురువారం వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి నివాసం లో కేశినేని శివనాథ్ తో పాటు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, టి. డి. పి జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఉన్నారు. ఈ సందర్భంగా పలు అంశాల పై వారు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్