గొల్లపూడిలో ఇది మంచి ప్రభుత్వంకార్యక్రమం

74చూసినవారు
గొల్లపూడిలో ఇది మంచి ప్రభుత్వంకార్యక్రమం
మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు ఆధ్వర్యంలో విజయవాడలో మండలం గొల్లపూడిలో 'ఇది మంచి ప్రభుత్వం' కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వరద బాధితులకు విస్తృతమైన సేవలను అందించారని పేర్కొన్నారు. వరదల వల్ల విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి, జక్కంపూడి ప్రజలకు అంతులేని కష్టం అపార నష్టం వాటిల్లిందన్నారు.

సంబంధిత పోస్ట్