కుళాయిల ద్వారా నిరంతరాయంగా సురక్షిత నీరు సరఫరా

68చూసినవారు
రాబోయే మూడేళ్లలో ప్రతి ఇంటికీ కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందించాలి, ఇందుకు అనుగుణంగా పనుల్లో పురోగతి సాధించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిరంతరాయంగా ఇంటింటికీ తాగునీరు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో గ్రామీణ నీటి సరఫరా, జల్ జీవన్ మిషన్ పథకాలపై సిఎం సమీక్ష చేశారు.

సంబంధిత పోస్ట్