బాధితులకు పాల ప్యాకెట్ల పంపిణీ

79చూసినవారు
వరదలో చిక్కుకుపోయి ఇప్పుడిప్పుడే బయటికి తేలుతున్న బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది. బుధవారం ప్రభుత్వం తరపు నుండి పాల ప్యాకెట్లను ప్రజలకు అందిస్తున్నారు. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు ప్రతి ఒక్కరికి లీటర్ చొప్పున పాల ప్యాకెట్లను బుధవారం అందించారు. అనంతరం భోజన సదుపాయాన్నిబాధితులకు కల్పించారు. ఏ ఒక్కరు కూడా ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చిట్టిబాబు అన్నారు.

సంబంధిత పోస్ట్