ముఖ్యమంత్రి పై మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి

66చూసినవారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. కరకట్టపై ఉన్న తన ఇంటిని కాపాడుకోవడానికి విజయవాడ ను ముంచెత్తారని ద్వజమెత్తారు. అర్ధరాత్రి సమయంలో గేటు ఎత్తాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. బుధవారం ఆయన విజయవాడ వైఎస్ఆర్ కాలనీలో పర్యటిస్తూ మీడియాతో మాట్లాడుతూ విజయవాడకు వరద రావడానికి కారణం చంద్రబాబు అని ఆయన చేసిన తప్పిదం వలనే విజయవాడ వరదల్లో చిక్కుకుందని అన్నారు.

సంబంధిత పోస్ట్