విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మంగళవారం జై భీమ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పరస సురేష్ విజయవాడ జై భీమ్ పార్టీ కార్యాలయంలో విలేఖల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజనా చౌదరికి గ్రహణం పట్టిందని, ఎస్సీ, ఎస్టి, బిసి మైనార్టీలను డబ్బు అశతో అమయక ప్రజలను ఓట్లు కొల్లగొట్టాలని ప్రయత్నిస్తున్నారని, డబ్బు అహంకారంతో కుల మత ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారన్నారు మండిపడ్డారు.