హైకోర్టు మెట్లెక్కిన జనసేన.. కారణమదే!

72చూసినవారు
హైకోర్టు మెట్లెక్కిన జనసేన.. కారణమదే!
స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల సంఘం ‘గాజు గ్లాసు’ గుర్తును కేటాయించడంపై జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిని సవాల్ చేస్తూ మంగళవారం జనసేన పార్టీ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

సంబంధిత పోస్ట్