ఎపీపిఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని టిఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు, బోయ తేజ బల్లేకల్లు సూర్య రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఎపీపిఎస్సీలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టాలని ఆదోని 3వ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ నరసింహ రాజుకు ఫిర్యాదు చేశారు. నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. బోయ తేజ, పద్మశాలి రమేష్, సూర్య, నూర్ బాష, సాయి, రఘు పాల్గొన్నారు.