కురువ కులస్తులు వైసీపీ అభ్యర్థులను గెలిపించండి

78చూసినవారు
కురువ కులస్తులు వైసీపీ అభ్యర్థులను గెలిపించండి
జిల్లాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను గెలిపించాలని మాదాసి, మాదారి కురుబ కులస్తులను అపార్టీ జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ కోరారు. ఆలూరు, హాల హర్వి, గూళ్యం, ఆస్పరి, కైరుప్పల, ములుగుందం తదితర గ్రామాల్లోని మాదాసి, మాదారి కురుబ కులస్తులతో శనివారం ఆమె ఆలూరులో సమావేశమయ్యారు. ఆమె మాట్లాడుతూ, కురుబ కులస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు, జన సేన, బీజేపీ నేతలు గుర్తించలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్