ఎమ్మెల్యే విరుపాక్షి ని సన్మానించిన జడ్పిటిసిలు

66చూసినవారు
ఎమ్మెల్యే విరుపాక్షి ని సన్మానించిన జడ్పిటిసిలు
కర్నూల్ జిల్లా పరిషత్ సమావేశాలకు హాజరైన ఆలూరు ఎమ్మెల్యే, మాజీ జెడ్పిటిసి విరుపాక్షి ని శుక్రవారం తోటి జడ్పిటిసిలు ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ మాతో పాటు రెండున్నర సంవత్సరాలుగా జడ్పిటిసిగా పనిచేసిన మంచి వ్యక్తి సౌమ్యుడు. మా 52 మంది జడ్పీటీసీల లో విరుపాక్షి ఎమ్మెల్యే కావడం సంతోషించదగ్గ విషయం కావున ఆయన ఇంకా ఉన్నతమైన పదవులను అలంకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్