7 గేట్లు ఎత్తి 31, 353 క్యూసెక్కుల నీరు విడుదల

51చూసినవారు
ఎగువ ప్రాంతాలను నుంచి వస్తున్న వరద ప్రవాహంతో కర్నూలు జిల్లా సుంకేసుల రిజర్వాయర్ కు నీటి ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం 33, 798 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. డ్యాం నుంచి 7 గేట్ల ద్వారా దిగువకు 31, 353 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్