సాగునీటి ప్రాజెక్టుల సాధనకు ఉద్యమించాలి

80చూసినవారు
కోడుమూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల సాధనకు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఏపీ రైతు సంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్రయ్య, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు క్రిష్ణ అన్నారు. ఆదివారం కోడుమూరులో ఏపీ రైతు సంఘం జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడారు. రాష్ట్రంలో రైతులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రతి ఏటా అతివృష్టి, అనావృష్టిలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రాజు, శేషుకుమార్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్