ఎంపీ విజయ సాయిరెడ్డిపై అనర్హత వేటు వేయాలి

77చూసినవారు
వైసిపి రాజ్యసభ సభ్యుడైన విజయసాయిరెడ్డిపై అనర్హహత వేటు వేయాలని ఏపీయుడబ్ల్యూజే జిల్లా సహాయ కార్యదర్శి బి. హనుమేష్ డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై ఎంపీ విజయ సాయిరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ కోసిగిలో బుధవారం ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. వైసీపీ పార్టీ నాయకుడైన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మీడియా సంస్థల అధినేతలపైన, జర్నలిస్టులపైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

సంబంధిత పోస్ట్