రూ. 21.80 లక్షల విరాళం అందజేత

53చూసినవారు
రూ. 21.80 లక్షల విరాళం అందజేత
విజయవాడ వరద బాధితుల కోసం మంత్రాలయం నియోజకవర్గంలోని 4 మండలాల టీడీపీ నాయకులు, కార్యకర్తలు రూ. 21.80 లక్షల విరాళం అందజేశారు. బుధవారం ఇందుకు సంబంధించిన చెక్కును నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రా రెడ్డి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం ఆయనను అభినందించారు.

సంబంధిత పోస్ట్