విరాళం చెక్కులను అందించేసిన ఎమ్మెల్యే

64చూసినవారు
విరాళం చెక్కులను అందించేసిన ఎమ్మెల్యే
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావడం ఆనందంగా ఉందని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. సోమవారం పాణ్యం నియోజకవర్గంలోని ఆయా గ్రామాల నుంచి టీడీపీ నాయకులు సేకరించిన విరాళం చెక్కులను సోమవారం ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డికి అందజేశారు. కల్లూరు మండలం బొల్లవరం విజయ్ కుమార్ రూ. 47, 340 చెక్కును, పుసులూరు టీడీపీ సీనియర్ నాయకుడు ప్రభాకరరెడ్డి ఆధ్వర్యంలో రూ. 1, 23, 456 లక్షల చెక్కులను అందజేశారు.

సంబంధిత పోస్ట్