కష్టజీవుల ఆశా జ్యోతి సీతారాం ఏచూరి

78చూసినవారు
కష్టజీవుల ఆశా జ్యోతి సీతారాం ఏచూరి
కార్మిక, కష్టజీవుల ఆశాజ్యోతి సీతారాం ఏచూరి అని సీఐటీయూ జిల్లా నాయకులు సుధాకరప్ప, రామాంజనేయులు, యేసు అన్నారు. సోమవారం కల్లూరు అర్బన్ శరీన్ నగర్ లో భవన నిర్మాణ కార్మిక సంఘం నగరహకమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వారు మాట్లాడారు. సీతారాం ఏచూరికి రెడ్ సెల్యూట్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్