జిల్లాలో 8 మంది ఎంఈఓలు వివరణ ఇవ్వాలి

82చూసినవారు
జిల్లాలో 8 మంది ఎంఈఓలు వివరణ ఇవ్వాలి
కర్నూలు జిల్లా విద్యాశాఖకు సంబంధించిన ఈనెల 6న జిల్లా స్పెషల్ ఆఫీసర్ నరసింహారావు నిర్వహించిన సమావేశానికి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే కర్నూలు అర్బన్ ఎంఈఓ, వెల్దుర్తి, కృష్ణగిరి, మద్దికెర, పెద్దకడబూరు, గోనెగండ్ల, కౌతాళం, ఎమ్మిగనూరుకు చెందిన 8 మంది ఎంఈఓలు ఆలస్యంగా హాజరు అయ్యారు. దీంతో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ విజయరామరాజు ఎంఈఓలపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తూ, గురువారం హాజరై, వివరణ ఇవ్వాలన్నారు.

సంబంధిత పోస్ట్