వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, అవార్డు

55చూసినవారు
పత్తికొండ రెవెన్యూ డివిజన్ కు చెందిన ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం నాయకులు సాయి బాబా, రెవిన్యూ ఇన్స్పెక్టర్ రవికుమార్, రమేష్ ల ఆధ్వర్యంలో ఆదివారం ఆదోనికి తరలి వెళ్లారు. వాల్మీకి ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదవాలని వక్తలు కోరారు. పత్తికొండ రెవెన్యూ డివిజన్ వాల్మీకి నాయకులు ఉద్యోగస్తులు భారీ ఎత్తున తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్