వైసీపీ నుండి 100 మంది టీడీపీలో చేరిక

561చూసినవారు
గోనెగండ్ల మండలం వేముగోడు గ్రామానికి చెందిన డిడ్డికాటి కుటుంబ సభ్యులు టీచర్ చిన్న అంపన్న, భాస్కర్, జనార్దన్, మాదన్న, చిన్న హనుమంతు, నాయుడు, బద్రీ, శ్రీనివాసులు తో మరో 100 మంది టీడీపీ మాజీ ఎమ్మెల్యే బి వి. జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి లో చేరారు. ఆదివారం పార్టీ లో చేరిన వారు మాట్లాడుతూ జగన్ అరాచక పాలన పై విసుగు చెంది టిడిపి సూపర్ సిక్స్ పధకాలకు ఆకర్షితులై టిడిపి లో చేరామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్