మైనారిటీ నాయకుడు మృతదేహనికి నివాళుర్పించిన బీవీ

68చూసినవారు
మైనారిటీ నాయకుడు మృతదేహనికి నివాళుర్పించిన బీవీ
గోనెగండ్ల మండలం హెచ్. కైరవాడి గ్రామంలో గురువారం టిడిపి మైనారిటీ సీనియర్ నాయకుడు షేక్ మియ్యా అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మిగనూరు కూటమి అభ్యర్థి బివి జయనాగేశ్వర రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబానికి ప్రగాడా సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్