ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి

579చూసినవారు
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి
ఓటు హక్కు ఉన్న వారంతా తప్పకుండా ఓటు వేయాలని ఎంపీకేవో కొండన్న అన్నాడు. శనివారం ఎమ్మిగనూరు మండలం గుడికల్లు గ్రామంలో స్వీప్ ఓటర్ అవేర్నెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా గ్రామంలో మహిళా సంఘాల సభ్యులతో ర్యాలీ నిర్వహించారు. ప్రధాన కూడలిలో మానవహారంగా ఏర్పడి ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని వివరించారు. కార్యక్రమంలో ఏపీఎం శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్, ఓటర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్