గోనెగండ్ల టైలర్స్ అసోసియేషన్ సభ్యులు వైసీపీలోకి చేరిక

80చూసినవారు
గోనెగండ్ల టైలర్స్ అసోసియేషన్ సభ్యులు వైసీపీలోకి చేరిక
గోనెగండ్ల టైలర్స్ అసోసియేషన్ నాయకులు కె. నరసింహులు, కొండల ఖాశిం, జయలక్ష్మి, సుజాతతో పాటు 40 కుటుంబాలు వైసిపీ పంచన చేరాయి. అలాగే నందవరం మండలం కనకవీడుపేట టీడీపీకి చెందిన పేట రాఘవరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, లోకన్న, రామప్ప, బీజేపీకి చెందిన కల్లు లింగన్న, వీరేష్ బోయ గురు వైఎస్సార్సీపీలో చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్