ఆదోనిలో టీడీపీ నేతల భారీ బైక్ ర్యాలీ

85చూసినవారు
ఆదోనిలో టీడీపీ నేతల భారీ బైక్ ర్యాలీ
టీడీపీ జిల్లా అధ్యక్షుడు హోదాలో ఆదోనికి వచ్చిన తిక్కారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం భారీ బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు. ఆదోని బైపాస్ నుంచి వైఎంకే మైదానం వరకు మున్సిపల్ రోడ్డు మీదుగా ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి భూపాల్ చౌదరి ఆధ్వర్యంలో వందలాది బైకులతో ప్రదర్శన నిర్వహించారు. మీనాక్షి నాయుడు నాయకత్వం వర్ధిల్లాలంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.

సంబంధిత పోస్ట్