ఆదోనిలో నిల‌క‌డ‌గా ఆముదం ధ‌ర

571చూసినవారు
ఆదోనిలో నిల‌క‌డ‌గా ఆముదం ధ‌ర
ఆదోని వ్య‌వ‌సాయ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం ఆముదం గ‌రిష్ట ధ‌ర రూ. 5, 590, క‌నిష్ట ధ‌ర రూ. 5, 033, మ‌ధ్య ధ‌ర రూ. 5, 588 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం మార్కెట్‌కు ఆముదం 108 క్వింటాళ్లు వచ్చింద‌న్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచార‌ణ జ‌రిపి సంబంధిత ఏజెంట్‌, వ్యాపారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు. పంట ఉత్ప‌త్తుల‌ను మార్కెట్‌కు స‌రైన స‌మ‌యానికి తీసుకురావాల‌ని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్