లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలి

69చూసినవారు
లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ చేయాలి
తిరుమల లడ్డూ వ్యవహారంపై ఆదోని టీడీపీ మాజీ ఇంచార్జి గుడిసె కృష్ణమ్మ శనివారం స్పందించారు. లడ్డూపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాల్పడిన దుర్మార్గాలు ఒక్కోటి బయటకి వస్తుండటంతో ఆ పార్టీ నేతలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్