ఆదోనిలో త‌గ్గిన వేరుశ‌న‌గ ధ‌ర‌

1058చూసినవారు
ఆదోనిలో త‌గ్గిన వేరుశ‌న‌గ ధ‌ర‌
ఆదోని వ్య‌వ‌సాయ మార్కెట్‌లో మంగ‌ళ‌వారం ప‌త్తి, వేరుశ‌న‌గ గ‌రిష్ట ధ‌ర‌లు రూ. 7, 989, రూ. 7, 166, క‌నిష్ట ధ‌రలు రూ. 5, 777, రూ. 3, 612, మధ్య ధరలు రూ. 7, 699, రూ. 6, 459 పలికినట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. మంగ‌ళ‌వారం మార్కెట్‌కు ప‌త్తి 1173, వేరుశ‌న‌గ‌లు 935 క్వింటాళ్లు వచ్చింద‌న్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచార‌ణ జ‌రిపి సంబంధిత క‌మీష‌న్ ఏజెంట్‌, వ్యాపారిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్