ఎన్నికల నిర్వహణపై పోలింగ్ సిబ్బందికి అవగాహన కార్యక్రమం

577చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్ లో ఆళ్లగడ్డ ఎలక్ట్రోల్ ఆఫీసర్ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో పిఓ, ఏపిఓ లకు ఎన్నికల నిర్వహణపై అలాగే ఈవీఎం మిషన్లపై శిక్షణ మరియు అవగాహనా కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని ఆరు మండలాల ఎమ్మార్వోలు, ప్రొసీడింగ్ ఆఫీసర్లు అసిస్టెంట్ ప్రొసీడింగ్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్