డయేరియా బారిన పడిన బాధితులను పరామర్శించిన కలెక్టర్

85చూసినవారు
డయేరియా బారిన పడిన బాధితులను పరామర్శించిన కలెక్టర్
ఆళ్ళగడ్డ పట్టణంలోని సి. హెచ్. సి సెంటర్లో డయేరియా బారిన పడిన బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్య చికిత్సలు అందించాలని అధికారులకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ శనివారం ఆదేశించారు. అనంతరం ఆళ్లగడ్డ పట్టణంలోని సి. హెచ్. సి సెంటర్లను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్