కొణిదెల పవన్ కళ్యాణ్ అను నేను అనే మాట కోసం కోట్లాదిమంది ప్రజలు ఎదురు చూస్తున్నారని శిరివెళ్ళ మండల జనసేన పార్టీ కన్వీనర్ పసుల నరేంద్ర అన్నారు. దేశ విదేశాల్లో ఉన్నటువంటి మెగా పవర్ స్టార్ అభిమానులు ఆ మాట కోసం ఎంతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీలో చూడాలన్న కల రేపటితో నెరవేరుతుందని తెలిపారు.