సిరివెళ్ల: అగ్ని ప్రమాదంలో గడ్డివామి దగ్ధం

9824చూసినవారు
సిరివెళ్ల మండలం మోత్కుపల్లి గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. శుక్రవారం సాయంత్రం ప్రమాదవశాత్తు గడ్డివామి అంటుకొని మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో శ్రీనివాసులు అనే రైతు గడ్డివామి పూర్తిగా దగ్ధమైంది. దాదాపు 40 వేల రూపాయలు నష్టం వచ్చిందని రైతు వాపోయారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు శ్రీనివాసులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్