హైపర్ టెన్షన్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం

1064చూసినవారు
ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శబరీష్ ఆధ్వర్యంలో ప్రజలకు హైపర్ టెన్షన్ పై అవగాహన కల్పిస్తున్నారు. శనివారం డాక్టర్ శబరీష్ మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రతి ఒక్కరూ హైపర్ టెన్షన్ తో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఉప్పును వీలైనంతవరకు తక్కువ మోతాదులో తీసుకోవాలని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వ్యాయామం చేస్తూ శరీరాన్ని అదుపులోకి ఉంచుకోవాల్సి ఉంటుందని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్