నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి

541చూసినవారు
నియోజకవర్గ సమస్యలను పరిష్కరించాలి
ఆలూరు నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలపై కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పంచా లింగాల నాగరాజుకు టీడీజీ జిల్లా అధికార ప్రతినిధి బెంగళూర్ కిషోర్ కలిసి విన్నవించారు. సోమవారం ఆయనను కలిసి నివేదికను సమర్పించారు. ఏళ్ల తరబడి తాగు, సాగునీటి కోసం ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్