హోల్గుందలోని దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

77చూసినవారు
ఇరు రాష్ట్రాల్లో ప్రసిద్ధి చెందిన దేవరగట్టు కర్రల సమరం దసర సందర్భంగా శనివారం జరగనుంది. మాల మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం అనంతరం జరిగే బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని స్థానికులు తెలిపారు. బన్ని ఉత్సవాల్లో మూడు గ్రామాలు ఒక వైపు మరో ఏడు గ్రామాలు ఒకవైపు నుంచి తలపడుతాయి. కాగా కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్