ప్రమాద బాధితుడు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

81చూసినవారు
ప్రమాద బాధితుడు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
విద్యుత్ ప్రమాదానికి గురైన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు సంజామల ఎస్సై డి. రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ సంఘటనపై సంజామల పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది. ఆకుమళ్లకు చెందిన షేక్ నబీరసూల్(55) గ్రామానికి చెందిన రామయ్య వ్యవసాయ పొలంలో విద్యుత్ తీగలు సవరించేందుకు ట్రాన్స్ఫార్మర్ ఎక్కి విద్యుత్ తీగలు సవరిస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం తగలడంతో ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్