భీమునిపాడులో పర్యటించిన కేంద్ర బృందం

71చూసినవారు
కొలిమిగుండ్ల మండలంలోని భీమునిపాడులో దెబ్బతిన్న శనగ, మినుము, జొన్న పంటలను కేంద్ర బృందం గురువారం పరిశీలించారు. కలెక్టర్ శ్రీనివాసులుతో పాటు రైతులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కరవు బృందం సభ్యులు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ డైరెక్టర్ చిన్మయ పుండ్లిక్ రావు గాట్మేర్, తాగునీరు, పారిశుద్ధ్యం డిప్యూటీ అడ్వైజర్ ఆషిస్ పాండే, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సెక్రటరీ అరవింద కుమార్ సోని పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్