స్థలాలను కబ్జా చేసిన వారిని శిక్షించాలి

66చూసినవారు
స్థలాలను కబ్జా చేసిన వారిని శిక్షించాలి
ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బనగానపల్లె బీజేపీ నాయకులు శనివారం డిమాండ్ చేశారు. బీజెపీ నాయకులు శివకృష్ణయాదవ్ మాట్లాడారు. గత ప్రభుత్వంలో బనగానపల్లె మండలం భానుముక్కలలో 94/1, 94/2, 96 సర్వేనంబర్లలో సుమారు 4 ఎకరాలు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేశారన్నారు త్వరలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలసి కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్