ఎస్సైని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఖాదర్ బాషా

85చూసినవారు
ఎస్సైని కలిసిన కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఖాదర్ బాషా
నంద్యాల జిల్లా వెల్దుర్తిమండల కేంద్రమైన వెల్దుర్తి పట్టణం నందు కాంగ్రెస్ వెల్దుర్తి మండల అధ్యక్షులు ఖాదర్ బాషా ఎస్పై జి. అశోక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువ కప్పి పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా ఖాదర్ భాష మాట్లాడుతూ చట్టపరమైన చర్యలకు మా వంతు సహకారం ఉంటుందని తెలిపారు. వెల్దుర్తి పట్టణం నందు అల్లరి మూకలు అల్లర్లు సృష్టిస్తే మాకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ గురువారం తెలిపారు.

సంబంధిత పోస్ట్