బేతంచర్ల: బేతంచర్ల మండలంలోని రౌడీ షీటర్లకు అనుమానితులకు స్థానిక పోలీస్ స్టేషన్ లోని ఆదివారం సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై అశోక్, లు అవగాహన కల్పించారు. సత్ప్రవర్తనతో మెలగకపోతే కఠిన చర్యలు తప్పవని అన్నారు. ఎలాంటి అసంఘీక కార్యకలపాల్లో పాల్గొన్న చట్టపరమైన చర్యలు ఉంటాయని సీఐ, ఎస్సై, లు అన్నారు. వారితో పాటు పోలీసు సిబ్బంది ఉన్నారు.