సంతాప ప్రాగడ తెలియజేసిన కోట్ల

4448చూసినవారు
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరరావు యాదవ్ స్వగ్రామమైన ప్యాపిలి మండలం చండ్రపల్లె గ్రామంలో నాగేశ్వరరావు యాదవ్ అమ్మ మృతి చెందడటంతో డోన్ నియోజకవర్గం టిడిపి, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి , కోట్ల రాఘవేంద్ర రెడ్డి , శ్రీ లక్కసాగరం లక్ష్మిరెడ్డి , కేశన్న గౌడ్ , ఓబులాపురం శేసిరెడ్డి, సీనియర్ టిడిపి నాయకులు సంతాపం తెలిపినారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్