మద్దిలేటి స్వామి ఆదాయం 3.13 లక్షలు

73చూసినవారు
మద్దిలేటి స్వామి ఆదాయం  3.13 లక్షలు
బేతంచెర్ల మండలం ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి స్వామి ఆదాయం3, 13, 720 రూపాయలు వచ్చినట్లు ఆలయ ఉప కమిషనర్ ఈవో రామాంజనేయులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ స్వామివారిని భక్తాదులు దర్శించుకొని వేసిన కానుకలు, రూమ్ బాడుగలు, లడ్డు ప్రసాదం, కళ్యాణ కట్ట తదితర వాటిపై వచ్చినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్