రాచరికపాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలన సాగించాలి

57చూసినవారు
రాచరికపాలనకు స్వస్తి చెప్పి ప్రజాస్వామ్య పాలన సాగించాలి
నంద్యాల జిల్లా బేతంచర్ల మండల పరిధిలో అంబాపురం గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాడికి ఇంటి స్థలం మంజూరు చేసి ఇంటిని నిర్మించాలని సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ రంగనాయుడు సోమవారం అన్నారు. వారు మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు అహంకారం తగ్గించుకుని రాచరిక పాలనకు స్వస్తి చెప్పి మండలంలో ప్రజాస్వామ్య పాలన కొనసాగించాలని అన్నారు. గ్రామ నాయకులు శ్రీరాములు, నాగేష్, భాస్కర్ , నాగ తిమ్మయ్య సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్