5 గేట్లు ఎత్తి 20, 196 క్యూసెక్కుల నీరు విడుదల

62చూసినవారు
కర్నూలు జిల్లాలోని సుంకేసుల రిజర్వాయర్ కు శనివారం ఉదయం 20, 196 క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతోందని డ్యాం జేఈ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో సుంకేసుల రిజర్వాయర్ నుంచి 5 గేట్లను ఎత్తి 20, 196 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయంలో 1. 235 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. కేసీ కెనాల్ కాల్వకు 2, 445 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్