తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం తగదు

81చూసినవారు
తిరుమల లడ్డూపై చంద్రబాబు రాజకీయం తగదు
తిరుమల లడ్డూపై సీఎం చంద్రబాబు రాజకీయం తగదని కోడుమూరు జడ్పీటీసీ సభ్యులు రఘునాథ్ రెడ్డి అన్నారు. శనివారం సీఎం చంద్రబాబుకు ప్రాయశ్చిత్తం కలగాలని కోడుమూరులోని శ్రీలక్ష్మీచెన్నకేశవ స్వామి ఆలయంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పూజలు నిర్వహించి. మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ విషయంలో సీఎం చంద్రబాబు రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం గడుపుతున్నారన్నారు.

సంబంధిత పోస్ట్